హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటా సొంతం చేసుకున్న చైనా బ్యాంక్
చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా చైనా తన పని తాను చేసుకుపోతున్నది. ప్రపంచం దృష్టి కరోనా కల్లోలంపై కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో చైనాకు చెందిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా భారత్‌లోని ప్రముఖ మార్ట్‌గేజ్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటా గుట్టుచప్పుడు కాకుండా సొంతం చేసుకున్నది. మార్చితో ముగ…
నిర్లక్ష్యం వద్దు
వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ.. ఈ మూడింటినీ పాటించడమే కరోనా కట్టడికి సరైన పరిష్కారం. ముందుజాగ్రత్త పడటమే రాష్ర్టానికి శ్రీరామరక్ష. అన్నింటికీ మించి మంది గుమిగూడకుండా ఉండటమే కరోనాకు అసలైన మందు. మాకేమయితదిలే అన్న నిర్లక్ష్యం పనికిరాదు’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావ…
దేశంలో లాక్‌డౌన్‌ ఒట్టి అబద్ధం: కేంద్రం
కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రచారమయ్యే వదంతులను నమ్మొద్దని సూచిస్తున్నాయి. అంతేగాక ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ఎవరైనా వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్…
సోమశిల-శ్రీశైలం క్రూయీజ్‌ బోట్‌ ప్రయాణం ప్రారంభం
సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల వద్ద ఏర్పాటు చేసిన క్రూయీజ్‌ బోట్‌ను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేడు ప్రారంభించారు. అదేవిధంగా వాటర్‌ స్పోర్ట్స్‌, బోటింగ్‌, కాటేజీలు, ఇతర పర్యాటక సౌకర్యాలను మంత్రి ప్రారంభించారు. ఈ కా…
గ్రీన్‌ ఛాలెంజ్‌పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ప్రశంసలు
టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. డిప్యూటీ చైర్మన్‌కు గ్రీన్‌ ఛాలెంజ్‌కు సంబంధించిన వివరాల బ్రోచర్‌ను ఎంపీ బండా ప్రకాశ్‌ నేడు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బండా ప్రకాశ్‌ ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌…