పేదలు ఎలా బతకాలి: చిదంబరం
కరోనా వైరస్ వ్యాపించకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన కేంద్రప్రభుత్వం పేదలను పట్టించుకోవటంలేదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ తన ఐదుగురు పిల్లలకు తిండిపెట్టలేక నదిలో తోసేసిందన్న వార్తలను ఉటంకిస్తూ, చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా పేదలు ఎలా బతుకుత…